ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నూతన నిబంధన ఎలా తయారైందో తెలుసా?

నూతన నిబంధన ఎలా తయారైందో తెలుసా? 

నూతన నిబంధన గ్రంథంలో నున్న 27 పుస్తకాలు ఎలా దేవుని ఆత్మ మూలముగా ప్రేరేపించబడి వ్రాయబడెను, సమకూర్చబడెను అనుటకు ఆధారము ఏమనగా...

12 మంది శిష్యులు మరణించిన తర్వాత రోమాకు చెందిన ‘క్లెమెంట్’ నూతన నిబంధనలోని పుస్తకాలను గురించి తన గ్రంథంలో క్రీ.శ 95 సంవత్సరంలో వ్రాసెను. అలాగే ‘ఇగ్నేషియన్’ అనే భక్తుడు ఏడు పుస్తకములను గూర్చి క్రీ.శ 115లో ప్రస్తావించెను. 

అపోస్తులుడైన యోహాను శిష్యుడైన ‘పోలికార్ప్’ 15 నూతన నిబంధన పుస్తకాలను దేవుని వాక్కుగా క్రీ.శ 108 సంవత్సరంలో గుర్తించెను. ఆ తర్వాత ‘ఇర్‌నయిస్’ 21 పుస్తకాలను తన వ్రాతలతో క్రీ.శ 185 సంవత్సరంలో ఉపయోగించెను. చివరిగా హిప్పోలిటస్ 22 పుస్తకములను దైవ ప్రేరేపిత గ్రంథములుగా క్రీ.వ 170 -235 కాలములో గుర్తించెను. 

క్రీ.శ 393 ‘కౌన్సిల్ ఆఫ్ హిప్పో’ వారు నూతన నిబంధనలో 27 పుస్తకాలు దైవావేశము వలన వ్రాయబడినవే అని గుర్తించి ముద్రించిరి. అలానే క్రీ.శ. 397 ‘కౌన్సిల్ ఆఫ్ కర్తేజ్’ వారు కూడా 27 పుస్తకాలు దైవావేశముతోనే దేవుని శిష్యులు వ్రాసిరని గుర్తించింది.
_

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...