ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

సెప్టెంబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

బైబిల్ లో ప్రస్తావించబడిన కొన్ని మైదానములు అక్కడ జరిగిన సంఘటనలు*

*బైబిల్ లో ప్రస్తావించబడిన కొన్ని మైదానములు అక్కడ జరిగిన సంఘటనలు* 1️⃣ మోరే మైదానము - ఇచ్చట అబ్రాహాము దేవునికి తన మొట్టమొదటి బలిపీఠమును కట్టెను (ఆది 12:6) 2️⃣ మమ్రే దగ్గరున్న మైదానము - ఇచ్చట దేవుడు అబ్రాహామునకు కనపడెను (ఆది 18:1) 3️⃣ షీనారు దేశమందు గల మైదానము - ఇచ్చట బాబేలు గోపురం నిర్మించబడెను (ఆది 11:2) 4️⃣ యోర్దాను మైదానము - సోదోమ పట్టణము ఇచ్చట ఉండెను (ఆది 13:11,12) 5️⃣ మోయాబు మైదానము - ఇశ్రాయేలీయులు యోర్దానును దాటుటకు చివరిగా సన్నద్ధమైన ప్రదేశం (సంఖ్యా 26:3,63; 31:12; ద్వితీ 34:1,8) 6️⃣ యెరికో మైదానం - యెహోషువ ఇచ్చట క్రీస్తును కలిసెను మరియు పట్టణము జయించుటకు ఇశ్రాయేలీయులను సిద్ధపరచెను మరియు ఇదే మైదానమందు యూదా రాజ్యమునకు ఆఖరి రాజయిన సిద్కియాను బబులోను రాజైన నెబుకద్నేజరు చెరపట్టెను (యెహో 5:10; 2 రాజులు 25:5) 7️⃣ బబులోను దేశములోని దూరాయను మైదానము - ఈ మైదానమందు నెబుకద్నేజరు తాను చేయించిన బంగారు ప్రతిమను నిలబెట్టించెను (దానియేలు 3:1)

మోషే ఏడు గొప్ప సాకులు

*✳ మోషే - ఏడు గొప్ప సాకులు 🔥*  ⏺  *' కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను ఇశ్రాయేలియులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి; తోడుకొని పోవలెను'* (నిర్గ 3:10). *పీఠిక :*  మోషే మంచి యౌవన ప్రాయములో దేవుని స్వరమును వినెను. అడవిలో గొర్రెలను కాయువానిని గొప్ప నాయకుడిగా దేవుడు ఎన్నుకొనుచున్నాడు. అందుకు మోషే దేవుడికి ఏడు గొప్ప సాకులు చెప్పుట గమనింతుము. 👉 1. *మొదటి సాకు :* ▪ 'నేను ఎంతటి వాడను' అందుకు మోషే - నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును, ఇశ్రాయేలియులను ఐగుప్తులో నుండి తోడు కొనిపోవుటకును ఎంతటివాడనని దేవునితో అనెను (నిర్గ 3:11). ♻ దేవుని ప్రత్యుత్తరము     *'నేను నీకు తోడై యున్నాను'. నేను నీకు ఒక సూచన ఇచ్చెదను. మీరు దేవుని సేవించెదరు* (నిర్గ 3:12). 👉 2. *మోషే రెండవ సాకు :* ▪ 'నేనేమి చెప్పవలెను' ఇశ్రాయేలీయులు - ఆయన పేరేమని అడిగిన యెడల నేనేమి చెప్పవలెను అని దేవుని అడిగెను (నిర్గ 3:13). ♻దేవుని ప్రత్యుత్తరము : *అందుకు దేవుడు - నేను ఉన్నవాడను అనువాడనై యున్ననని మోషేతో చెప్పెను*  (నిర్గ 3:14). 👉 3. *మోషే మూడవ సాకు :* ' ▪వారు నన్ను నమ్మరు' అందుకు మోషే - చిత్తగించ...

బైబిల్ లో ఉన్న బహుమతులు

*బైబిల్ లో ఉన్న బహుమతులు* 1. *అబ్రహం మెల్కీసెదెకుకు ఇచ్చిన బహుమతి (ఆది 14:20)* A. *ఇచ్చిన బహుమతి:-* అబ్రాహాము తనకు కలిగియున్న అంతటిలో పదియవవంతు ఇచ్చెను. B. *ఇచ్చుటకు కారణము:-* ఎరుషలేము యొక్క ప్రప్రథమ పాలకుని ఎడల గౌరవము చూపించుటకు 2. *యాకోబు ఏసావుకి ఇచ్చిన బహుమతి (ఆది 32:13-15)* A. *ఇచ్చిన బహుమతి:-* 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్లు, 30 పాడి ఒంటెలు, వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆడు గాడిదలు, 10 గాడిద పిల్లలు. B. *ఇచ్చుటకు కారణము:-* అతడు చేసిన మోసమును కప్పిపుచ్చుకునేందుకు 3. *ఇశ్రాయేలీయులలో గల 12 గోత్ర ప్రధానులు ప్రత్యక్ష గుడారము యొక్క సేవకై ఇచ్చిన బహుమతులు (సంఖ్యా 7:12-89)* A. *ఇచ్చిన బహుమతులు:-* ప్రతి గోత్రపు వారును పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల యెత్తుగల వెండి గిన్నె, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్ర, నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండి, ధూప ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తి, దహన బలిగా ఒక చిన్న కోడె, ఒక చిన్న పొట్టేలు, ఏడాది గొర్రెపిల్ల, అపరాధ పరిహారార్ధబలిగా ఒక మేక పిల్ల, సమాధానబలిగా రెండు కోడెలు, ఐదు పొట...

ఆదాము అవ్వ పాపము చేయక పొతే మనమందరము ఏదెను వనములోనే ఉండే వారమా?

ఆదాము అవ్వ పాపము చేయక పొతే మనమందరము ఏదెను వనములోనే ఉండే వారమా?  🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯 దేవుడు కలిగించిన సృష్టిలో మానవుడు చాలా గొప్పవాడు. అలాంటి ఈ సృష్టిలో మానవునితో పాటు అనేక జంతువులను సృష్టించాడు. మానవుని కంటే జంతువులే ముందుగా కలిగించే నాటి అన్నిటి కంటే వెనుక పుట్టిన మానవుడిని మాత్రము అన్నింటికీ రారాజుగా దేవుడు నియమించారు. ఏదో వనము అనేది మొట్ట మొదటి నివాసముగా మనిషికి దేవుడు ఏర్పాటు చేసాడు. ఏదెను వనము ఒక అద్భుతమైన అందమైన వనము. దానికి దేవుని తోట అనే పేరు ఉండేది. ఇక ఈ తోటలో జంతువులూ మనిషి కలిసే నివసించేవాడు. అది మనము పాఠ్య పుస్తకాలలో చదువుకున్న ఆది మానవుడు కథ కాదు. మానవుడు పాపమును ఎరుగక దేవునితో సహవాసము కలిగి ఉండేవారు. దేవుడు సమస్తాన్ని కలిగించే అన్నింటిని తినమని చెప్పాడు. కానీ ఒకేఒక్క చెట్టు ఫలమును మాత్రము తిన వద్దని చెప్పాడు.కానీ మనిషిని అపవాది మోసము చేసి తినకూడదని చెప్పిన పండును తిని పాపము చేసేలా ప్రోత్సహించబడింది. తరువాత వారు పాపములో పడి దేవునికి దూరమై పోయారు. అయితే ఈ పాపము చేయకపోతే తరువాత పుట్టిన మనము అందరమూ ఏదెనులోనే ఉండేవారమా? అని ఆలోచిస్తే .... ఇక్కడ ఒక వాక్యము చూడాలి....

పది ఆజ్ఞల రాతి పలకలు వాటి వివరాలు*

*పది ఆజ్ఞల రాతి పలకలు వాటి వివరాలు* ★(వీటి గురించి చాల తక్కువగా బయటి ప్రపంచానికి తెలుసు కాబట్టి ఈ విషయాన్ని అందరికి షేర్ చెయ్యండి) మోషేకు సినాయ్ పర్వతం (ప్రస్తుత సౌదీ అరేబియా ) లో  దేవుడు తన చే వ్రాతతో వ్రాసి ఇచ్చిన పది ఆజ్ఞలు గల రాతి పలకలను మోషే కాలం నుండి బహు జాగ్రత్తగా యూదులు కపాడుకొంటు వస్తున్నారు. అయితే ఇశ్రాయేలియులకు మిగితా జనంగాలకు చాలా సార్లు యుద్దాలు జరిగాయి. దాని వలన ఆ రాతి పలకలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా   క్రీ.పూ.606, క్రీ.పూ.597 - 586 లో యూదులు పది ఆజ్ఞల రాతి పలకలను ఇశ్రాయేల్ నుండి బాబిలోనియా (ప్రస్తుత ఇరాక్) తీసుకెళ్లారు... ఆ మధ్య ఆసియా దేశాల్లో ఇస్లాం ఆవిర్భావం ప్రారంభంలో మళ్ళీ ఇశ్రాయేలీయులు ఆ పలకలను మళ్ళీ తిరిగి తెచ్చుకున్నారు. అయితే వాటి గురించి చాలా రోజుల తర్వాత బయటి ప్రపంచానికి తెలిసింది అవి ఎక్కడున్నాయనే సంగతి. ఆ విషయం తెలుసుకున్న పురతత్వా శాస్త్రవేత్తలు వాటిని పరిశీలించగా " పురాతత్వ శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు, ఆ అధ్బుతమైన పదాలు చూసి అంత చక్కని చెక్కడం పని , రాతి కళాకారులకు కూడా రాదు అని అభిప్రాయం వ్యక్తం చేశారు." అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి వచ్...

అన్నా ప్రవక్తి. 1 నుంచి 4 వరకు భాగములు

✳ *అన్నా ప్రవక్తి* ✳  (మొదటి భాగము) లూకా 2:38 ఆమెకూడ ఆ గడియలోనే  లోపలికి వచ్చి దేవుని కొనియాడి, యెరూషలేములొ విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను  గూర్చి మాటలాడుచుండెను. సుమెయోను మరియు అన్నా ఇశ్రాయేలుకు మెస్సీయ వచ్చేటప్పుడు చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇశ్రాయేలులో మెస్సీయ వచ్చాడని వారు గుర్తించారు. పరిశుద్ధ గ్రంధంలో అన్నాను గురించి కొంచెమే వ్రాయబడినది. అదైనా లూకా మాత్రమే అన్నాను గురించి వ్రాశాడు.  అయినా ఆమె జీవితం ఆమె పరిచర్య ఎంతో మనకు  ఆదర్శం, దేవుని పరిశుద్ధ గ్రంధంలో వెలుగులోనికిరాని అనేకమంది వినయ విధేయతలు దైవభక్తి మరియు గొప్ప పరిచర్య చేసిన నాయకులు సేవకుల్లాగే, ఆమె కూడా గుర్తించబడలేదు. కానీ ఆమె ఇజ్రాయెల్ లో ఒక గొప్ప శక్తివంతురాలుగా ఉన్నది. అన్నా ప్రవక్తిగురించి కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకుందాం. *1. అన్నా దేవునికి సాక్షిగా ఉన్నది:* అన్నా కూడ ఆ గడియలోనే  లోపలికి వచ్చి దేవుని కొనియాడి, యెరూషలేములొ విమోచనకొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను  గూర్చి మాటలాడుచుండెను.  ఇక్కడ అన్నా ప్రవక్తి యేసును గూర్చి ఏమి మాటలాడు చుండెను? ఈ ఘటన ద్వారా మలాకీ ...

బైబిల్ ను ఎలా దాచిపెట్టారు?

బైబిల్ ను ఎలా దాచిపెట్టారు? 🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯 ▶️ఆనాటి రొమాన్ చక్తవర్తుల కాలం నుండే నేటికమ్యునిస్టు రాజ్యాల పరిపాలన వరకు బైబిల్ మీద అనేక రకాల దాడులు జరిగాయి.  బైబిల్ ను నిషేధించారు బైబిల్ ను తగలబెట్టారు ... ఐనా బైబిల్ ప్రభంజనాన్ని అడ్డుకోలేక పోయారు.  ఎందుకంటే ... మత్తయి 24: 35 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.   ▶️కీర్తనలు 119: 89 (లామెద్) యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది. బైబిల్ కూర్పు చెయడంలొ దేవుడు ఎంత శ్రద్ద వహించి తన ఆత్మ ద్వార ప్తవక్తలను ప్రేరేపించాడో, బైబిల్ ను కాపాడుతున్నాడు, సంరక్షిండంలో కూడా అంతే శ్రద్ద దేవుడు పెట్టాడు.ఇది ఒక సామాన్య గ్రంథమైతే అనేక గ్రంథాలవలె అంతరించి పోయి యుండును. ఐతే ఇది దైవ గ్రంధము కనుక దీనిని బద్రపరచి తరము వెంబడి తరానికి చేరవేస్తుంది కూడా  దేవుడే.   యేసుక్రిస్తు ప్రభువు ఈలోకానికి రాకముందే పాత నిబందన లేఖనాలన్నీ అప్పటికే అందుబాటులో ఉన్నాయి. గ్రందపు చుట్టలుగా అవి పిలువబడేవి. యూదులలో ఓప్రత్యేక గుంపుగా 'ఎసిమ్సూ' అనేవారు పాత నిబందన యొక్క వ్రాత ప్రతులను జాగ్రత్తగా బద్రపరచేందుకు కాకు...

సంఖ్యామనములో మన బైబిల్ గూర్చి క్లుప్తముగా

సంఖ్యామనములో మన బైబిల్ గూర్చి క్లుప్తముగా  🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯 👉 బైబిలులో మొత్తం 66 పుస్తకాలు పూర్తి చేయడానికి 1500 నుంచి 1600 సంవత్సరాలు పట్టింది.బైబిలు మూడు భాషలలో వ్రాయబడింది. పాతనిబంధన ఆదిమ హెబ్రి భాషలో వ్రాయబడింది. అయితే దానియేలు, ఎజ్రా అరామిక్ భాషలో రాయబడింది. కొత్తనిబంధన గ్రీకు భాషలో వ్రాయడం జరిగింది.  👉 చేతితో వ్రాయబడిన పురాతన బైబిలులో అధ్యాయాలు, వాక్యాలు ఉండేవి కావు. అయితే బైబిలును అధ్యాయాలుగా మాత్రమే వేరు చేసింది 1228 AD లో స్టీఫన్ లాంగ్టన్ (STEPHEN LANGTON) అనే వ్యక్తి వీటిని అధ్యాయాలుగా చేయడం జరిగింది.  👉 పాతనిబంధనను అధ్యాయాలుగా ఉన్న వాటిని వాక్యాలుగా ఆర్. నేతన్ (R.NATHAN) అనే వ్యక్తి 1448 AD లో విభజించబడింది.  👉 కొత్త నిబంధనను అధ్యాయాలుగా ఉన్న వాక్యాలను రాబర్ట్ స్టీఫనస్ (ROBERT STEPHANUS) అనే వ్యక్తి 1551AD లో విభజించారు.  👉 బైబిలు అధ్యాయాలుగా, వాక్యాలుగా వచ్చిన మొట్టమొదటి బైబిలు జెనీవా బైబిలు ఇది 1560 AD లో వచ్చింది.కౌన్సిల్ ఆఫ్ జామ్నియా మొదటి శతాబ్దం 90AD లో పాత నిబంధనలో 39 పుస్తకాలు కావాలని ఆదేశించబడింది.  👉 367 AD లో కౌన్సిల్ ఆ...

పాత నిబంధన యొక్క లేఖనముల మూలప్రతులు ఏ భాషలో వ్రాయబడినవి?

పాత నిబంధన యొక్క లేఖనముల మూలప్రతులు ఏ భాషలో వ్రాయబడినవి? 🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯  క్రీస్తు పూర్వము చేపట్టిన లేఖనములు సేకరణలో లభించిన పురాతన లేఖనములు హెబ్రీ భాషలో ఉన్నవి.అందులోని కొన్ని అతి కొద్ది భాగములు మాత్రము ఆరాము (సిరియా) భాషలో ఉన్నవి. ఈ పురాతన ప్రతుల్లోని భాషే మూలప్రదేశాలలో భాషగా ఉన్న పాతనిబంధన లేఖనాల మూలప్రతులన్నీ హెబ్రీ భాషలో వ్రాయ బడినట్లు భావించవలసియున్నది.  పాత నిబంధన లేఖనముల మూలప్రతులను హెబ్రీ భాషలో వ్రాశారని విశ్వసించుటకు కొన్ని కారణములు సైతము కలవు.పంచకాండముల గ్రంథకర్త మోషేగారు అని క్రీస్తు పూర్వము కొన్ని శతాబ్ధముల కాలము నుండి యూదుల్లో అచంచలమైన నమ్మకము ఉన్నది.అలాంటి మోషే గారు గ్రీకు మార్పు నేర్చినప్పటికీ స్వతహాగా హెబ్రీయుడు.అందువలన ఆయన హెబ్రీ భాషలోనే పంచగ్రంథములను రచించినట్లు విశ్వసించు చున్నారు.యూదు లేఖనముల్లో అతిపురాతన మైనవి క్రీస్తు పూర్వము 1300 సంవత్సరముల కాలము నాటివి.ఇది మోషేగారి కాలము తరువాత సుమారు ఒకటిన్నర శతాబ్ధ కాలము. దీనిని బట్టి పాతనిబంధన లేఖనముల్లో పంచ కాండముల మూల ప్రతులు హెబ్రీ భాషలోనే వ్రాసియున్నారనిగట్టిగా విశ్వసిస్తున్నారు.అలాగే మిగిలిన గ్రంథమ...

అపోస్తలుడు పౌలు రోమా ప్రయాణము*

*అపోస్తలుడు పౌలు రోమా ప్రయాణము* ,🎯🎯🎯🎯🎯🎯🎯 *జతపనివారు : లూకా, అరిస్తర్కు* 🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄 తేదీలు :  🎆🎆🎆🎆🎆 క్రీ.శ. 59-62 (సుమారు రెండున్నర సంవత్సరములు)  ప్రయాణము చేసిన దూరము : ✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️ 2,130 మైళ్లు పైగా (1,920 మైళ్లు సముద్ర ప్రయాణము మరియు 210 మైళ్లు భూప్రయాణము)  పట్టణమునకు, పట్టణమునకు మధ్య దూరము (మైళ్లలో సుమారుగా) : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 1. యెరూషలేమునుండి కైసరయవరకు: 65 2. కైసరయనుండి సీదోనుకు 70  3. సీదోనునుండి మూరవరకు : 500  4. మూరనుండి కీదువరకు : 130  5. క్నీదు నుండి సల్మోనేవరకు : 130  6. సల్మో నేనుండి మంచిరేవులు అను స్థలమువరకు 80 :  7. మంచిరేవులునుండి ఫీనిక్సువరకు 40 :  8. ఫీనిక్సునుండి కౌద ద్వీపమువరకు 50 :  9. కౌదనుండి మెలితేవరకు : 550  10. మెలితేనుండి సురకూ సైవరకు : 85  11. సురకూ సైనుండి రేగియువరకు : 85  12. రేగియునుండి పొతియొలీవరకు : 200  13. పొతియొలీ నుండి అప్పీయా సంతపేటవరకు : 100  14. అప్పియా సంతపేటనుండి త్రిసత్రములవరకు: 10  15. త్రిసత్రములనుండి రోమావరకు :35  .............

దేవదూతలనుగూర్చిన 27 వాస్తవములు

దేవదూతలనుగూర్చిన 27 వాస్తవములు 🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯 1. పరిశుద్ధ గ్రంథములోని 34 పుస్తకములలో వీరినిగూర్చి 273 సార్లు ప్రస్తావించబడినది.  2. దేవదూతలందరు దేవునిచే సృష్టించబడిరి.  ఆది. 2:1; నెహెమ్యా 9:6; ఎఫె. 3:9; కొలొ. 1:16  3. వీరు దేవునికి ప్రత్యక్షముగా వారు తెచ్చిన సమాచారమును నివేదించెదరు. యోబు 1:6; 2:1  4. సృష్టి నిర్మాణ సమయములో వీరు హాజరైరి. యోబు 38:1, 4, 7  5. ప్రభువైన యేసు జనన వార్తను వీరు గొట్టెల కాపరులకు తెలియజేసిరి.లూకా 2:8-14  6. వీరు వివాహము చేసికొనరు. మత్తయి 22:30  7. వీరు నిత్యము జీవించుటకు సృష్టించబడిరి. ప్రకటన 4:8  8. దేవుని మహిమపరచుట వీరి యొక్క పని. ప్రకటన 4:8  9. కొంతమంది దేవదూతలు మానవులకు సహాయము చేసెదరు.హెబ్రీ. 1:14  10. కొంతమంది దేవదూతలు మానవులకు హాని కలిగించెదరు. మార్కు 5:1-5  11. వీరు ఆత్మసంబంధులు. కీర్తనలు 104:4; హెబ్రీ. 1:7, 14  12. వీరు అదృశ్యస్వరూపులు. రోమా 1:18-32; కొలొ. 2:18; ప్రక19:10; 22:9 13. వీరు అసంఖ్యాకమైనవారు. ద్వితీ. 33:2; కీర్త. 68:17; దాని. 7:9,10; మత్తయి 26:53; హెబ్రీ. 12:22;  14. వీరు ...

దేవదూతల యొక్క 47 భూసంబంధమైన కార్యకలాపములు*

*దేవదూతల యొక్క 47 భూసంబంధమైన కార్యకలాపములు* 🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯 1. వీరు దానియేలుకు బోధించిరి. దాని. 7:16; 10:5,11  2. వీరు జెకర్యాకు (Zechariah) బోధించిరి. జెకర్యా 1:9,13,14,19;2:3; 5:5-10; 6:4,5 3. వీరు జెకర్యాకు (Zecharias) బోధించిరి. లూకా 1:11-20  4. వీరు కన్య మరియకు బోధించిరి. లూకా 1:26-33  5. వీరు యోసేపుకు బోధించిరి. మత్తయి 1:20; 2:13,19 6. వీరు గొట్టెల కాపరులకు బోధించిరి. లూకా 2:9-12  7. వీరు ప్రభువైన యేసు సమాధియొద్దకు వచ్చిన స్త్రీలకు బోధించిరి. లూకా 24:4-7  8. వీరు అపొస్తలులకు బోధించిరి. అపొ.కా. 1:10,11  9. వీరు ఫిలిప్పుకు బోధించిరి. అపొ.కా. 8:26  10. వీరు కొర్నేలీకి బోధించిరి. అపొ.కా. 10:3-6  11.వీరు యోహానుకు బోధించిరి. ప్రకటన 17:1; 21:9  12. వీరు సొదొమీయులనుండి లోతును రక్షించిరి. ఆది. 19:10,11  13.వీరు ఎలీషాను సిరియనులనుండి రక్షించిరి.  2 రాజులు 6:15-17  14. వీరు ఓదార్చెదరు. 1 రాజులు 19:5;అపొ.కా. 27:23, 24  15.వీరు విడుదల కలిగించెదరు. అపొ.కా. 5:19, 12:7  16. వీరు ఒక విశ్వాసి (లాజరు) మరణించుచున్న సమయములో...

అపోస్తులుడైన పౌలు మూడవ సువార్త ప్రయాణము

అపోస్తులుడైన పౌలు మూడవ సువార్త ప్రయాణము 🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯 జతపనివారు :  🟡🟡🟡🟡🟡🟡🟡 లూకా, సోపత్రు, అరిస్తర్కు, సెకుందు, గాయి, తిమోతి, తుకికు, త్రోఫిము.  తేదీలు :  🟠🟠🟠🟠🟠 క్రీ. శ. 53-57 (సుమారు నాలుగు సంవత్సరముల కాలము)  ప్రయాణము చేసిన దూరము :  🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴 2,500 మైళ్లు పైగా (1,190 మైళ్లు సముద్ర ప్రయాణము మరియు 1,325 మైళ్లు భూప్రయాణము)  పట్టణమునకు, పట్టణమునకు మధ్య దూరము (మైళ్లలో సుమారుగా) : 🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤 1. సిరియాలోగల అంతియొకయనుండి కిలికియ ద్వారములవరకు: 140  2. కిలికియ ద్వారములనుండి దెర్బేవరకు : 100  3. దెర్బేనుండి లుస్తవరకు :30  4. లుస్త్రనుండి ఈకొనియవరకు :30  5. ఈకొనియనుండి పిసిదియలోగల అంతియొకయవరకు : 85  6. గలతీయ మరియు ఫ్రగియ : 200  7. పిసిదియలోగల అంతియొకయనుండి ఎఫెసువరకు : 225  8. ఎఫెసునుండి త్రోయవరకు :150  9. త్రోయనుండి మాసిదోనియవరకు :150  10. గ్రీసునుండి ఫిలిప్పీవరకు : 150 +  11. మాసిదోనియనుండి గ్రీసువరకు : 150  12. ఫిలిప్పీనుండి త్రోయవరకు : 140  13. త్రోయనుండ...

PAUL YONGGI CHO DEATH

PAUL YONGGI CHO DEATH 😢 ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప దైవజనులు , ప్రపంచంలో అతిపెద్ద సంఘకాపరి , సుమారు 120 సార్లు  ప్రపంచంతా సంచరిస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ , దేవుని చేతిలో బహుబలంగా వాడబడిన అమూల్యమైన పాత్ర ..... డా" పాల్ యాంగిచో గారు ( సౌత్ కొరియా ) సెప్టెంబర్ 14 అనగా ఈ రోజు ఉదయం 7.13 గం'లకు (కొరియా సమయం ప్రకారం) ... అనగా (మన ఇండియా సమయం ప్రకారం) సుమారు 4.00 గం'లకు ప్రభువునందు నిద్రించారు. ఆయన పరలోక మహిమలోకి  ప్రవేశించారు. సెప్టెంబర్ 18 వ తేదీన భూస్థాపన కార్యక్రమం సౌత్ కొరియాలో జరుగుతుంది అని వారు తెలియచేసారు. వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించండి!!     డేవిడ్ యోంగి చో డేవిడ్ (గతంలో పాల్ అని పిలుస్తారు) యోంగి చో సియోల్ కొరియాలోని ప్రపంచంలోనే అతి పెద్ద చర్చికి సీనియర్ పాస్టర్. అతను 1936 లో జన్మించాడు మరియు బౌద్ధుడిగా పెరిగాడు. అతని ప్రారంభ జీవితం ఒక పోరాటం, మొదట అతను కొరియాపై జపనీయుల దాడి మరియు తరువాత కొరియన్ యుద్ధం ద్వారా జీవించాడు. అతను పేదరికంతో బాధపడుతున్న బాల్యం కారణంగా ప్రసిద్ధి చెందాలని మరియు విజయవంతం కావాలనే గొప్ప ఆశయంతో పెరిగాడు. 19 సంవత్సరాల వయస్సులో అత...

అపోస్తలుడు పౌలు రెండవ సువార్త ప్రయాణము వివరణ

అపోస్తలుడు పౌలు రెండవ సువార్త ప్రయాణము వివరణ 🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯 జతపనివారు : సీల, తిమోతి, లూకా  తేదీలు :  🟫🟫🟫🟫🟫🟫 క్రీ.శ. 50-52 (సుమారు రెండున్నర సంవత్సరములనుండి మూడు సం||)  ప్రయాణము చేసిన దూరము : 🟥🟥🟥🟥🟥🟥🟥🟥🟥 2,700 మైళ్లు పైగా (1,290 మైళ్లు సముద్ర ప్రయాణము మరియు 1,410 మైళ్లు భూప్రయాణము)  పట్టణమునకు, పట్టణమునకు మధ్య దూరము (మైళ్లలో సుమారుగా) :  🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯 1. సిరియాలోగల అంతియొకయనుండి కిలికియ ద్వారముల వరకు: 140  2. కిలికియ ద్వారములనుండి దెర్బేవరకు : 100 3. దెర్బేనుండి లుస్తవరకు :30  4. లుస్రనుండి ఈకొనియవరకు :30  5. ఈకొనియనుండి పిసిదియలోగల అంతియొకయవరకు: 85  6. పుగియ మరియు గలతీయ : 200  7. త్రోయవరకు : 200 +  8. త్రోయనుండి సూత్రాకేవరకు :70  9. సమొత్రాకేనుండి నెయపొలివరకు 70 :  10. నెయపొలినుండి ఫిలిప్పీవరకు :10  11. ఫిలిప్పీనుండి అంఫిపొలివరకు 30  12. అంఫిపొలినుండి అపొలోనియవరకు :35  13. అపొల్లోనియనుండి థెస్సలొనీకవరకు :40  14. థెస్సలొనీకనుండి బెరయవరకు: 50  15. బెరయనుండి సముద్రతీరమువరకు...

అపోస్తులుడైన పౌలు యొక్క మొదటి ప్రయాణం

అపోస్తులుడైన పౌలు యొక్క మొదటి ప్రయాణం జతపనివారు ::  బర్నబా యోహాను మార్కు   తేదీలు ::: క్రీ; శ 47-49 (2 సం.)   ప్రయాణము చేసిన దూరము :: 1200 మైళ్లు   పట్టణమునకు, పట్టణము వరకు మధ్యదూరము (మైళ్లలో)  1.అంతియెకయనుండి సెలూకయ వరకు :15 మైళ్లు  2.సెలూకయ నుండి సలమీ వరకు ::::: 100 మైళ్లు  3.సలమీనుండి పాఫు వరకు ::::::: 113 మైళ్లు  4.పాఫునుండి పెర్గే వరకు ::::::::: 175  5.పెర్గేనుండి పిసిదియలో అంతియెకయ 100  6.పిసిదియ నుండి ఈకొనియ వరకు: 85 మైళ్లు  7.ఈకొనియనుండి లుస్త్రవరకు ::::::: 30  8. లుస్ర్తనుండి దెర్బేవరకు :::: 30  9.దర్బెనుండి లుస్త్రవరకు :::: 30 మైళ్లు  10.లుస్త్రనుండి ఈకొనియవరకు 30  11.ఈకొనియ పిసిదియలో అంతి: 85 మైళ్లు  12.అంతియెకయనుండి పెర్గేవరకు :::::100 మైళ్లు  13.పెర్గేనుండి అత్తాలియవరకు :: 20 మైళ్లు  14.అత్తాలియనుండి సెలూకయవరకు :: 320  15.సెలూకయనుండి అంతియెకయకు :: 15 మైళ్లు   మొత్తం ::: 1235 మైళ్లు   అపో; కార్యములలో  1.13,14 అద్యాయాలు  2.అపో; కా 13: 4...