ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఆగస్టు, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

అబ్రాహాము ప్రయాణాలు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 🚶 *అబ్రాహాము ప్రయాణాలు* *ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు యేసు క్రీస్తు నామమున వందనములు* *తెలియజేస్తూ అబ్రహాము* *జీవితంలో ఆయన చేసిన ఒకొక్క ప్రయాణము ఒక్కొక్క ఆద్యాత్మిక పాఠము నేర్చుకోగలము* 👉 1. ఊరు నుండి హారాను వరకు (ఆది 11:31,32) ఇక్కడ అబ్రహాము తండ్రి మరణించెను.తండ్రిని కోల్పోయిన కూడా ప్రయాణాలు ఆపలేదు. 👉 2.హారాను నుండి షెకేము వరకు (ఆది 12:1-6) అక్కడ దేవుడు ప్రత్యక్షమైయ్యాడు.దేవునికి బలిపీటము నిర్మించాడు. 👉 3.షెకెము నుండి బేతేలు కు ప్రయాణం (ఆది 12:8) బలిపీటము కట్టి ప్రార్ధన చేశాడు. 👉 4. బేతేలు నుండి ఈజిప్ట్ కు (ఆది 12:9-11) శారా తన భార్య కాదని అప్పద్దము ఆడాడు. 👉 5.ఈజిప్ట్ నుండి బేతేలు కు (ఆది 13:3,4) బేతేలు కు తిరిగి వచ్చి ప్రార్ధన చేశాడు. 👉 6.బేతేలు నుండి హెబ్రోనుకు (ఆది 13:18) ఇక్కడ బలిపీఠం కట్టాడు. 👉 7.హెబ్రోను నుండి దమస్కు నకు (ఆది 14:1-6) శత్రువు లను తరిమికొట్టి లోతును విడిపించాడు. 👉 8.హెబ్రోనుకు తిరిగి ప్రయాణం (ఆది 14:16-20) ఇక్కడ మెల్కిసేదేకుకు అన్నిటిలో దశమ భాగము ఇచ్చాడు. 👉 9.హెబ్రోనునుండి గెరార...

ప్రకటన గ్రందం 4:4 లొ చెప్పబడిన 24 పెద్దలు ఎవరు?

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 📖 *ప్రకటన గ్రందం 4:4 లొ చెప్పబడిన 24 పెద్దలు ఎవరు?*🤔 👉          ఈ 24 మంది పెద్దలగుర్చిన వివరణ గ్రందం లొ ఎక్కడా ప్రత్యక్షంగా ఎవ్వబడలెదు, కాని సమాదానం పరిశుద్ధ గ్రంధములో దొరుకుతుంది. ఇదే కాదు ప్రతి ప్రశ్నకు సమాధానం ఇక్కడ దొరుకుతుంది.  4 వ అద్యయం 1 వ వచనంలొ మనం ఇలా చుస్తాం, ఈ సంగతులు జరిగిన తరువాత అని. అంటె 7 సంఘల గుర్చిన వివరణ జరిగిన తరువాతే అని. మొదటి శతాబ్దంలొ రొమా చక్రవర్తి అధికారం క్రింద చాల కస్టాలు అనుభవించారు. రొమా చక్రవర్తి సింహసనం కంటె దెవుని సింహసనం బలమైనది అని, మహిమయు, ఘనతయు దెవునికె చెందాలని ఈ ప్రత్యక్షత యొక్క సందెశం. ప్రకటన గ్రందంలొ ఉపయెగించె సంఖ్యలు, జీవులు, అన్నికూడ మనకు దెవుని సందెశం అర్దం కావడానికె తప్పించి, అక్కడ వుపయెగించిన సంఖ్యలు లెదా జీవులు ఎమైవున్నాయో  తెలుసుకొవడానికి కాదు.  👉  ◆ కొందరు ఈ 24 పెద్దలను దేవదుతలు అంటారు. దేవదుతలలో  పెద్దలు అనెవారు లెరు, జీవకిరిటం ఇవ్వబడుతుంది అని దెవదుతలకు ఎక్కడా వాగ్దానం చెయ్యబడలేదు. దేవదుతలుకు సింహసనం పై కూర్చొనే అధికారం లెదు. ప్రకటన 7:11,...

లేయా గురించి తెలుసుకుందాం

*లేయా* *లేయా ఎవరు?* ఆమె, ఇశ్రాయేలీయుల పూర్వీకుడైన యాకోబు మొదటి భార్య. ఆమె చెల్లి రాహేలు, ఆయనకు రెండో భార్య.—ఆదికాండము 29:20-29. *ఆమె ఏం చేసింది?* లేయా ద్వారా యాకోబుకు ఆరుగురు పిల్లలు పుట్టారు. (రూతు 4:11) అయితే యాకోబు పెళ్లి చేసుకోవాలనుకున్నది లేయాను కాదు రాహేలును. కానీ ఆ అమ్మాయిల తండ్రైన లాబాను, రాహేలుకు బదులు లేయాను ఇచ్చి పెళ్లిచేశాడు. తనను మోసం చేసి లేయాతో పెళ్లిచేశారని యాకోబు తెలుసుకున్నప్పుడు ఆయన లాబానును నిలదీశాడు. అప్పుడు లాబాను, పెద్ద కూతురుకు పెళ్లికాకుండా చిన్న కూతురుకు పెళ్లిచేయడం ఆనవాయితీ కాదని చెప్పాడు. ఒక వారం తర్వాత, యాకోబు రాహేలును పెళ్లి చేసుకున్నాడు.—ఆదికాండము 29:26-28. యాకోబు లేయా కన్నా రాహేలునే ఎక్కువగా ప్రేమించాడు. (ఆదికాండము 29:30) దానివల్ల లేయా అసూయపడి, తన భర్త ప్రేమానురాగాల కోసం చెల్లితో పోటీపడేది. దేవుడు లేయా బాధను అర్థంచేసుకుని, ఆమెకు ఏడుగురు పిల్లల్ని ఇచ్చి దీవించాడు. వాళ్లలో ఆరుగురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల.—ఆదికాండము 29:31. *లేయా నుండి మనమేం నేర్చుకోవచ్చు?* కుటుంబంలో సమస్యలు ఉన్నా, దేవుడు తనకు సహాయం చేస్తున్నాడనే విషయాన్ని లేయా అర్థంచేసుకుంది. (ఆదికాం...

రాహేలు గురించి & రీబ్క గురించి తెలుసుకుందాం

*రాహేలు* *రాహేలు ఎవరు?* ఆమె లాబాను కూతురు, ఇశ్రాయేలీయుల పూర్వీకుడైన యాకోబుకు ఇష్టమైన భార్య. *ఆమె ఏం చేసింది?* రాహేలు యాకోబును పెళ్లిచేసుకొని, ఆయనకు ఇద్దరు కొడుకుల్ని కన్నది. ప్రాచీన ఇశ్రాయేలు 12 గోత్రాల కుటుంబపెద్దల్లో వాళ్లు కూడా ఉన్నారు. రాహేలు వాళ్ల నాన్నకు చెందిన గొర్రెల్ని కాస్తున్నప్పుడు, తనకు కాబోయే భర్తను కలిసింది. (ఆదికాండము 29:9, 10) తన అక్క లేయా కన్నా రాహేలు చాలా అందంగా ఉండేది.—ఆదికాండము 29:17. యాకోబు రాహేలును ప్రేమించాడు, ఆమెను పెళ్లిచేసుకోవడం కోసం ఏడు సంవత్సరాలు పనిచేస్తానని చెప్పాడు. (ఆదికాండము 29:18) అయితే, లాబాను యాకోబును మోసం చేసి మొదట లేయాతో పెళ్లిచేశాడు, తర్వాత రాహేలును కూడా ఇచ్చి పెళ్లిచేశాడు.—ఆదికాండము 29:25-27. లేయా, ఆమె పిల్లల కన్నా యాకోబు రాహేలును, ఆమె ఇద్దరు కొడుకుల్ని ఎక్కువ ప్రేమించాడు. (ఆదికాండము 37:3; 44:20,27-29) దానివల్ల ఆ ఇద్దరు స్త్రీల మధ్య శత్రుత్వం ఉండేది.—ఆదికాండము 29:30; 30:1, 15. *రాహేలు నుండి మనమేం నేర్చుకోవచ్చు?* రాహేలు తన కుటుంబంలోని కష్టమైన పరిస్థితిని సహించింది, అయితే దేవుడు తన ప్రార్థనలు వింటాడనే నమ్మకాన్ని ఆమె కోల్పోలేదు. (ఆ...

ఏదేను ఎక్కడ ఉండేది ?

📖 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు* 📖 1. ఏదేను తోట ఇరాక్ లోనే ఉండేది 2. మేసపుతోమియా నాగరికత నేటి ఇరాక్ అనాగరికత ఒక్కటే. 3. నోవాహు ఓడ ను నిర్మించింది ఇరాక్ లోనే 4. బాబేలు గోపురం నిర్మాణం ఇరాక్ లోనిదే . 5. అబ్రహాం జన్మ స్తలం " ఊరు " దక్షిణ ఇరాక్ లో ఉన్నది . 6. ఇస్సాకు భార్య రిబ్బకా ఇరాక్ లోని నాహోరు పట్టణానికి చెందినది 7. యాకోబు రాహేలును కలుసుకున్నది ఇరాక్ లోనే 8. యోనా ప్రవచించిన నినేవే పట్టణం ఇరాక్ లోనిదే 9. ఒకప్పుడు ఇశ్రాయేలు పది గోత్రాలను ఆక్రమించిన అషూరు ఇరాక్ లోనే ఉన్నది 10. ప్రవక్త ఆమోసు మొర పెట్టింది ఇరాక్ లోనే 11. యేరూషలేము ను నాశనం చేసిన బబులోను ఇరాక్ లోనే ఉంది . 12. దానియేలు సింహాల భోను లో వేయబడినది ఇరాక్ లోనే 13. షడ్రక్ , మేషక్ , అబేద్నగో అనే ముగ్గురు హీబ్రూ యోవనస్తులు అగ్నిలో వేయబడినది ఇరాక్ లోనే . 14. బనులోను రాజు బెల్ షా జారు విషయమై "మేనే మేనే టెకెల్ ఉఫార్సిన్ " అని దేవుని హస్తం గోడ మీద వ్రాసినది ఇరాక్ లోనే . 15. బబులోను రాజు నెబుకద్నెజరు యూదులను ఇరాక్ కు చెరపట్టి తెచ్చాడు . 16. యేహేజ్కియేలు ప్రవచించినది ఇరాక్ లోనే 17. య...

సంఖ్యాకాండం వివరణ

✳ *సంఖ్యాకాండం* ✳  (ఎడారి ప్రయాణాలు) *పరిచయం* *పేరు:* 👉యూదులు ఈ పుస్తకాన్ని మొదటి వచనంలోని *“ఎడారిలో”* అనే పేరుతో పిలిచేవారు. పాత తెలుగు బైబిలులోని పేరు గ్రీకు తర్జుమా అయిన *“సెప్టుయజింట్”* నుంచి వచ్చినది, దానికంటే హీబ్రూ భాషలో ఉన్న పేరు అర్థవంతమైనది. 👉ఈ పుస్తకాన్ని సంఖ్యాకాండం అనడంకంటే *“ఎడారి ప్రయాణాలు”* అనడమే మేలనిపిస్తుంది. *రచయిత:* *మోషే. బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలు మోషే రాశాడని యూదుల గట్టి నమ్మకం.* 👉ఈ నమ్మకాన్ని దృఢపరచడానికి బైబిల్లోనే గట్టి సాక్ష్యాధారాలున్నాయి. నిర్గమ 17:14; 24:4; 34:27; సంఖ్యా 33:2; ద్వితీ 31:19, 24-26; యెహో 1:8; 8:31; 1 రాజులు 2:3; లూకా 24:44; 1 కొరింతు 9:9 చూడండి. 👉అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు తానే ఈ నమ్మకంతో ఏకీభవిస్తూ మోషే తనగురించి రాశాడని అన్నాడు. మత్తయి 19:8; యోహాను 5:46-47; 7:19 చూడండి. *వ్రాసిన కాలం:* బహుశా క్రీ.పూ. 1446-1406 మధ్యకాలంలో. ముఖ్యాంశం: 👉ఎడారిలో ఇస్రాయేల్‌ప్రజలు దేవుని శిక్షణలో. ఎడారి సంచారం దేవుడు వీరికిచ్చిన శిక్ష అయినా ఈ శిక్ష ద్వారా దేవుడు వారికి (మనకు కూడా) ముఖ్యమైన పాఠాలెన్న...

లేవీయకాండం వివరణ

✳ *లేవీయకాండం* ✳  (యాజి ధర్మవిధులు) *పరిచయం*  *పేరు:* 👉యూదులు ఈ పుస్తకాన్ని మొదటి పదాలయిన *“ఆయన పిలిచాడు”* అనే పేరుతో పిలిచేవారు (హీబ్రూలో మొదటి పదం అదే). 👉పాత తెలుగు బైబిలు(పరిశుద్ధ గ్రంథం)లో ఉన్న పేరు గ్రీకు తర్జుమాలో ఉన్న పేరు తర్జుమా. ఆ పేరు దేవుని ప్రేరేపణతో వచ్చినది కాదు. *ఆదికాండం పరిచయం చూడండి.* 👉 ఈ పుస్తకాన్ని లేవీయకాండం అనేదానికంటే *“యాజి ధర్మవిధులు”* అంటేనే బాగుంటుందనిపిస్తుంది. ♻ *రచయిత:* *మోషే. బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలు మోషే రాశాడని యూదుల గట్టి నమ్మకం.* 👉ఈ నమ్మకాన్ని దృఢపరచడానికి బైబిల్లోనే గట్టి సాక్ష్యాధారాలున్నాయి. నిర్గమ 17:14; 24:4; 34:27; సంఖ్యా 33:2; ద్వితీ 31:19, 24-26; యెహో 1:8; 8:31; 1 రాజులు 2:3; లూకా 24:44; 1 కొరింతు 9:9 చూడండి. 👉అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు తానే ఈ నమ్మకంతో ఏకీభవిస్తూ మోషే తనగురించి రాశాడని అన్నాడు. మత్తయి 19:8; యోహాను 5:46-47; 7:19 చూడండి. ♻ *వ్రాసిన కాలం:* బహుశా క్రీ.పూ. 1446-1406 మధ్యకాలంలో. *ముఖ్యాంశాలు:* 👉ఒక ముఖ్యాంశం జీవితంలోని ప్రతి భాగంలో పరిశుభ్రత, పవిత్రత ఉండవలసిన...

నిర్గమకాండం వివరణ

✳ *....నిర్గమకాండం.....* ✳ (దాస్యవిముక్తి) *పరిచయం* *పేరు* 👉 పాత తెలుగు బైబిలు(అంటే పరిశుద్ధగ్రంథం)లోని పుస్తకాల పేర్లన్నీ ఇతర భాషల్లోని బైబిళ్ళనుంచి తర్జుమా చేశారేగాని మూలభాష అయిన హీబ్రూ నుంచి కాదు. 👉ఇక్కడ *“నిర్గమకాండం”* అనేకంటే 🔹దాస్యవిముక్తి అనడమే బాగుంటుందనిపిస్తుంది. 👉మూల భాషయైన హీబ్రూలో రాసిన పాత ఒడంబడిక గ్రంథ వ్రాత ప్రతులలో పుస్తకాలకు పేర్లు ఉండేవి కావు. యూదులు (దేవుడు వారికి తన వాక్కు ఇచ్చాడు గదా) సాధారణంగా ప్రతి పుస్తకంలో మొదటి వచనంలోని మొదటి ఒకటి లేక రెండు మాటలను ఆ పుస్తకం పేరుగా పిలుచుకునేవారు. 👉తరువాత కొన్ని శతాబ్దాలకు హీబ్రూ పండితులు పాత ఒడంబడిక గ్రంథాన్ని గ్రీకు భాషలో తర్జుమా చేసి ప్రతి పుస్తకానికి పేరు పెట్టారు. ఈ తర్జుమాను *“సెప్టుయజింట్”* అంటారు. చాలాకాలం తరువాత ఈ పేర్లు బైబిలు యొక్క లాటిన్ తర్జుమాలోకి వచ్చాయి. ఇంకా కొన్ని శతాబ్దాల తరువాత ఈ పేర్లను బైబిలు యొక్క ఇంగ్లీషు తర్జుమాలో వాడారు. ఈ విధంగానే ఈ పేర్లు తెలుగు బైబిల్లో కూడా వాడడం జరిగింది. 👉అంతేగాని దేవుని ప్రేరేపణవల్ల ఈ పేర్లు రాలేదు *రచయిత:* *మోషే. బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలు మోషే...

ఆదికాండం గ్రంథవిభజన రెండవ భాగము

*ఆది కాండం గ్రంథవిభజన* 1). *1:1-19.* దేవుడు భూమి ఆకాశములను సృజించెను. 2). *1:20-25.* జంతువులు సృజించబడుట. 3). *1:26-31.* దేవుడు నరులను సృజించెను. 4). *2:1-3.* దేవుడు విశ్రమించెను. 5). *2:4-17.* ఏదెను తోట. 6). *2:18-25.* దేవుడు స్త్రీని చేయుట. 7). *3:1-7.* ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపంచేయుట. 8). *3:8-19.* దేవుడు ఆదాము అవ్వలపై నేరము ఆరోపించుట. 9). *3:20-24.* ఆదాము అవ్వలు వారి పాపమును బట్టి  బాధ అనుభవించడం (ఏదెను తోట నుండి వెళ్ళగొట్టబడుట). 10). *4:1-16.* కయిాను, హేబెలు - కయిాను హేబెలును చంపుట. 11). *4:17-22.* కయిాను కుటుంబం. 12). *4:23-24.* లెమెకు గర్వపు మాటలు. 13). *4:25-26.* షేతు పుట్టుుక. 14). *Chapter 5.* ఆదాము యొక్క కుటుంబము. 15). *6:1-8.* నరులందరు భూమిపై పూర్తిగా చెడిపోవుట. 16). *6:9-22.* దేవుడు నోవహును రక్షించాలని తీర్మానించుట. (దేవుడు నోవహు కాజ్ఞాపించుట). 17). *7:1-24.* దేవుడు నోవహుని అతని కుటుంబమును మరియు భూమిమీద సంతతిని జలప్రవాహం నుండి కాపాడుట. 18). *7:1-4.* నోవహు ఏమి చేయవలెనో దేవుడు అతనికి సూచించుట.  19). *7:5-24.* ...

ఆదికాండం వివరణ మొదటి భాగం

✳ *....ఆదికాండం...* ✳  *పరిచయం*   *పేరు:* 👉మూల భాషయైన హీబ్రూలో రాసిన పాత ఒడంబడిక గ్రంథ వ్రాత ప్రతులలో పుస్తకాలకు పేర్లు ఉండేవి కావు. యూదులు (దేవుడు వారికి తన వాక్కు ఇచ్చాడు గదా) సాధారణంగా ప్రతి పుస్తకంలో మొదటి వచనంలోని మొదటి ఒకటి లేక రెండు మాటలను ఆ పుస్తకం పేరుగా పిలుచుకునేవారు. 👉 హీబ్రూలో ఆదికాండంలోని మొదటి పదం *“ఆదిలో”* అని అర్థమిచ్చే పదం కాబట్టి యూదులు ఆ పుస్తకానికి ఆ పేరు పెట్టారు. 👉తరువాత కొన్ని శతాబ్దాలకు హీబ్రూ పండితులు పాత ఒడంబడిక గ్రంథాన్ని గ్రీకు భాషలో తర్జుమా చేసి ప్రతి పుస్తకానికి పేరు పెట్టారు. ఈ తర్జుమాను *“సెప్టుయజింట్”* అంటారు. చాలాకాలం తరువాత ఈ పేర్లు బైబిలు యొక్క లాటిన్ తర్జుమాలోకి వచ్చాయి. ఇంకా కొన్ని శతాబ్దాల తరువాత ఈ పేర్లను బైబిలు యొక్క ఇంగ్లీషు తర్జుమాలో వాడారు. ఈ విధంగానే ఈ పేర్లు తెలుగు బైబిల్లో కూడా వాడడం జరిగింది. 👉అంతేగాని దేవుని ప్రేరేపణవల్ల ఈ పేర్లు రాలేదు *రచయిత:* *మోషే. బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలు మోషే రాశాడని యూదుల గట్టి నమ్మకం.* 👉ఈ నమ్మకాన్ని దృఢపరచడానికి బైబిల్లోనే గట్టి సాక్ష్యాధారాలున్నాయి. నిర్గమ 17:14; 24:4; 3...

ఎస్తేరు ఎవరు?

*ఎస్తేరు* *ఎస్తేరు ఎవరు?* ఆమె ఒక యూదురాలు, పర్షియా రాజైన అహష్వేరోషు ఆమెను తన రాణిగా చేసుకున్నాడు. *ఆమె ఏం చేసింది?* ఎస్తేరు రాణి తన అధికారాన్ని ఉపయోగించి తన ప్రజలైన యూదుల్ని కాపాడింది. పర్షియా సామ్రాజ్యంలోని యూదులందర్నీ ఫలానా రోజున చంపేయాలనే ఆజ్ఞ జారీ అయిందని ఆమెకు తెలిసింది. ఆ దుష్ట పన్నాగాన్ని, ప్రధాన అధిపతి అయిన హామాను పన్నాడు. (ఎస్తేరు 3:13-15;4:1, 5) వయసులో చాలా పెద్దవాడూ వరుసకు అన్న అయిన మొర్దెకై సహాయంతో, ఎస్తేరు తన ప్రాణాలకు తెగించి మరీ ఆ కుట్ర గురించి తన భర్త అయిన అహష్వేరోషు రాజు ముందు బయటపెట్టింది. (ఎస్తేరు 4:10-16; 7:1-10) అప్పుడు ఎస్తేరు, మొర్దకైలు ఇంకో ఆజ్ఞ జారీ చేసేలా, అంటే యూదులు తమను తాము కాపాడుకునేలా ఆజ్ఞ జారీ చేయడానికి అహష్వేరోషు అనుమతి ఇచ్చాడు. అప్పుడు యూదులు తమ శత్రువుల్ని పూర్తిగా ఓడించారు.—ఎస్తేరు 8:5-12; 9:16, 17. *ఎస్తేరు నుండి మనమేం నేర్చుకోవచ్చు?* ఎస్తేరు రాణి సాటిలేని ధైర్యాన్ని, వినయాన్ని, అణకువను చూపించింది. (కీర్తన 31:24; ఫిలిప్పీయులు 2:3) ఆమె అందగత్తె, రాణి అయినప్పటికీ ఇతరుల సలహాను, సహాయాన్ని తీసుకుంది. తన భర్తతో మాట్లాడుతున్నప్పుడు ఒకపక్క ధైర్యాన్న...

అబీగయీలు గురించి

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *అబీగయీలు* 👉. *అబీగయీలు ఎవరు?* ఆమె నాబాలు భార్య. అతను చాలా ధనవంతుడు, కానీ కఠినుడు. అయితే అబీగయీలు వివేచన, వినయం గల స్త్రీ. ఆమె చూడడానికి అందంగా ఉండేది, పైగా యెహోవాకు నచ్చే లక్షణాలు ఆమెలో ఉన్నాయి.—1 సమూయేలు 25:3. 👉.  *ఆమె ఏం చేసింది?* అబీగయీలు రాబోతున్న ప్రమాదాన్ని తప్పించడానికి తెలివితో, వివేచనతో చర్య తీసుకుంది. ఇశ్రాయేలుకు రాజు కాబోతున్న దావీదు, ప్రాణాలు కాపాడుకోవడానికి ఎక్కడైతే దాక్కున్నాడో ఆ ప్రాంతంలోనే అబీగయీలు, నాబాలు నివసించేవాళ్లు. దావీదు, ఆయన మనుషులు అక్కడ ఉన్నప్పుడు నాబాలుకు చెందిన గొర్రెల్ని దొంగల బారినుండి కాపాడేవాళ్లు. కానీ దావీదు మనుషులు, ఆహారం అడగడానికి వచ్చినప్పుడు నాబాలు పొగరుగా ఇవ్వనన్నాడు. దావీదుకు విపరీతమైన కోపం వచ్చింది! దాంతో దావీదు, ఆయన మనుషులు నాబాలును, అతని ఇంట్లో ఉన్న మగవాళ్లందర్నీ చంపేయడానికి బయల్దేరారు.—1 సమూయేలు 25:10-12, 22. 👉. తన భర్త ఏం చేశాడో అబీగయీలుకు తెలిసినప్పుడు ఆమె వెంటనే చర్య తీసుకుంది. దావీదు కోసం, ఆయన మనుషుల కోసం కొంత ఆహారాన్ని తన సేవకులతో పంపించింది, కరుణ చూపించమని దావీదును వేడుకోవడానికి ఆమె క...

బైబిల్ని అర్థం చేసుకోవాలంటే ఏమి కావాలి?

*బైబిల్ని అర్థం చేసుకోవాలంటే ఏమి కావాలి?* *బైబిలు ఇచ్చే జవాబు* బైబిల్ని అర్థం చేసుకోవడానికి మీరేమి చేయాలో బైబిలే చెప్తోంది. మీరు ఎవరైనా సరే, బైబిల్లోని సందేశం మీరు అర్థం చేసుకోలేనంత “కఠినమైనది కాదు, దూరమైనది కాదు.”—ద్వితీయోపదేశకాండము 30:11. *బైబిల్ని అర్థం చేసుకోవాలంటే …* సరైన వైఖరి ఉండాలి. బైబిలు, దేవుని వాక్యమని అంగీకరించండి. గర్విష్ఠులను దేవుడు వ్యతిరేకిస్తాడు, కాబట్టి వినయంగా ఉండండి. (1 థెస్సలొనీకయులు 2:13; యాకోబు 4:6) అలాగని ప్రతీదాన్ని గుడ్డిగా నమ్మేయకండి. మీరు మీ ‘ఆలోచనా సామర్థ్యాల్ని’ ఉపయోగించాలని దేవుడు కోరుకుంటున్నాడు.—రోమీయులు 12:1, 2, NW. జ్ఞానం కోసం ప్రార్థించాలి. సామెతలు 3:5లో “నీ స్వబుద్ధిని ఆధారము” చేసుకోవద్దు అని బైబిలు చెప్తోంది. కానీ, బైబిల్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానం కోసం ‘దేవుణ్ణి అడుగుతూ’ ఉండమని అది చెప్తోంది.—యాకోబు 1:5, NW. రోజూ చదవాలి. మీరు బైబిల్ని అప్పుడప్పుడూ కాకుండా రోజూ స్టడీ చేస్తే మరింత ప్రయోజనం పొందుతారు.—యెహోషువ 1:8. అంశాల వారీగా స్టడీ చేయాలి. ప్రత్యేకించి ఒక అంశాన్ని తీసుకుని, దాని గురించి బైబిలు చెప్తున్న విషయాలను పరిశీలించ...

యేసుక్రీస్తు మాతృభాష ఏమిటి?

*యేసుక్రీస్తు వారి మాతృభాష ఏమిటి?* ➡ అజ్ఞానం లో ఉన్నవారు యేసుక్రీస్తుప్రభువారి మాతృభాష Engalish అని అంటారు. కానీ యేసుక్రీస్తు మాతృభాష కొరకు వాక్యములో ఉన్న ఆధారాలు ఏమిటి? అనేది వాక్యపు వెలుగులో పరిశీలించుకొందాము ➡ నెల క్రిందట ఒక న్యూస్ పేపర్ లో  యేసుక్రీస్తు మాతృభాష, Tamil భాష, యేసుక్రీస్తు tamil brahmin అన్ని statement ఇచ్చారు. వారికి  ఉన్న ఏ ఆధారాలతో న్యూస్ పేపర్ లో ముద్రించారో నాకు అర్ధం కాలేదు. *వాక్యంలో పరిశీలన:* ➡ యేసుక్రీస్తు వారి కాలములో Universal Langauge Hebrew మరియు Greek langauges. యేసు ప్రభువారి మాతృభాష Greek మరియు Hebrew మాతృభాష కానేకాదు, ➡ యేసుక్రీస్తు వారి యొక్క మాతృభాష నాలుగు సువార్తలలో పరిశీలిస్తె 👇 ➡ మార్కు 5: 41 ఆ చిన్నదాని చెయిపట్టి *"తలీతాకుమీ"* "(అరామిక్ ,  మాతృ భాష )అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. ➡ మత్తయి 27:46  సిలువలో ఇంచు మిoచు మూడు గఁటలప్పడు యేసు- ఏలి, ఏలి, లామా సబక్తాని" (అరామిక్ భాషలో)అని బిగరగా కేకవేసెను, మార్కు 7:34  "ఎప్పతా ఈ పైన ఇచ్చిన వాక్య ఆధారాలతో *"యే...