ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఏప్రిల్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

బైబిల్ గ్రంధంయొక్క ఏడు అద్భుతాలు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 📖 *బైబిల్ గ్రంధంయొక్క ఏడు అద్భుతాలు.*😍 1⃣ *.బైబిల్ సమకూర్చబడిన విధానం:-* 1600సంవ్సతరాల్లో అది సమకూర్చబడింది. 2⃣ *.బైబిల్ యొక్క సమతుల్యత:-* 66పుస్తకాలు అయా సమయాల్లో,అయా వ్యక్తులచేత వ్రాయబడినప్పటికీ ఒకే అంశం,ఒకే సారాంశం కలిగి ఉంది. 3⃣ *.బైబిల్ యొక్క చరిత్ర:-* ఇందులో గల పుస్తకములు బహు పురాతనమైనవి. 4⃣ *.బైబిల్ అమ్మకం:-* భూమి మీద బైబిల్ గ్రంధం అమ్ముడుపోయినట్లుగా మరి ఏ పుస్తకం అమ్ముడు పోలేదు. 5⃣ *.బైబిల్ చదివేవారి సంఖ్య :-* ప్రపంచంలోనే బైబిల్ చదవబడునంతగా మరి ఏ ఇతర గ్రంధము చదవబడలేదు. 6⃣ *.బైబిల్ భాష:-* వ్రాసింది ఎక్కువ శాతం పామరులే అయనా ఇంత అర్ధవంతమైన రీతిలో మారే పుస్తకం వ్రాయబడలేదు. 7⃣ *.బైబిల్ భద్రత:-* భూమి మీద బహుగా ద్వేషించబడిన పుస్తకం బైబిల్ అయినప్పటికి ఇంతవరకు ఎవరు దానిని హతమార్చలేకపోయారు.      💠 *భాషలు-తర్జుమా-వేగం*💠 👉  బైబిల్ గ్రంధమందలి ఎదో ఒక పుస్తకము ఇంచుమించు 1431భాషల్లో    అంటే ఒకవెయ్యి నాలుగు వందల ముప్పై  ఒక్క భాషల్లో బైబిల్ గ్రంధ భాగములు తర్జుమా చేయబడినది. పూర్తి బైబిల్ గ్రంధం 240భాషల్లో తర్జుమా చేయబడింది....

ప్రవచనాలు మరియు వాటి యొక్క నెరవేర్పు.

యేసు క్రీస్తు సిలువ మరణం, పునరుత్దానము, ఆరోహణం గురించిన ప్రవచనాలు మరియు వాటి యొక్క నెరవేర్పు. (Writtern by Telugu christian messages page ) 1 ) స్నేహితుడే అప్పగించుట – కీర్తనలు 41:9 (మత్తయి 26:49,50) 2 ) 30 వెండి నాణెములకు అమ్మివేయబడుట – జెకర్యా 11:12 (మత్తయి 26:15) 3 ) వెండి నాణెములను దేవాలయంలో పారవేయుట – జెకర్యా 11:13 (మత్తయి 27:5) 4 ) ఆ వెండి నాణెములతో కుమ్మరి పొలం కొనుట – జెకర్యా 11:13 (మత్తయి 27:7) 5 ) శిష్యులు విడిచిపెట్టుట – జెకర్యా 13:7 (మత్తయి 26:31,56) 6 ) అబద్ద సాక్షములు పలుకుట – కీర్తనలు 35:11 (మత్తయి 26:59-61) 7 ) ఆయన మౌనముగా ఉండుట – యెషయా 53:7 (మత్తయి 27:12-14) 8 ) అరచేతితో కొట్టి, ముఖమున ఉమ్మివేయుట – యెషయా 50:6, మీకా 5:1 (మత్తయి 26:67-68) 9 ) ప్రజలు ఆయనను అపహసించుట – కీర్తనలు 22:8 (మత్తయి 27:41-44) 10) గాయపరచబడుట – యెషయా 53:5 (మత్తయి 27:26) 11 ) కాళ్ళు, చేతులను పొడుచుట – కీర్తనలు 22:16 (యోహాను 20:26-27)  12 ) దొంగలతో పాటు సిలువ వేయుట – యెషయా 53:12 (లూకా 23:33, గలతీ 3:14) 13 ) తన స్వంత ప్రజలే తిరస్కరించుట – యెషయా 53:3 (మత్తయి 27:21-26, యోహాను 7:5,48) 14 ) స్నేహితులు ద...

పునరుత్థానము నుండి ఆరోహణం వరకు జరిగిన సంఘటనలు.

యేసు క్రీస్తు పునరుత్థానము నుండి ఆరోహణం వరకు జరిగిన సంఘటనలు. (వరుసగా మరియు క్రమ పద్దతిలో)  క్రైస్తవ విశ్వాసానికి మూలం యేసు క్రీస్తు పునరుత్థానము (1 కొరింథీ 15:12-34) అయన పునరుత్థానము మీద క్రీస్తు విరోధులు మొదటి శతాబ్దం నుండే అనేక తప్పుడు బోధలు ప్రచారం చేసారు, ఇప్పటికీ కూడా చేస్తున్నారు (మత్తయి 28:11-15) అంతే కాకుండా అయన పునరుత్థానము తరువాత జరిగిన సంఘటనలు ఏ ఒక సువార్తలో కూడా క్రమ పద్దతిలో వ్రాయబడలేదు. అయితే ఆ నాలుగు సువార్తలను క్షుణ్ణముగా పరిశీలిస్తే ఆ సువార్తల భావం, ఉద్దేశ్యం ఒకటే అని యేసు క్రీస్తు చనిపోయి తిరిగి పునరుత్థానుడు అయ్యాడని, దానికి అనేకమంది ప్రత్యక్ష సాక్షులు కలరని ఆ సువార్తలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయాలన్నిటిని కూడా ఒక క్రమ పద్దతిలో పొందుపరచడం జరిగినది. ఈ సందేశం బైబిలును క్రమముగా చదివే వారికి, దైవజనులకు, బైబిలు పరిశోధకులకు ఉపయోగపడుతుంది అని భావిస్తూ వ్రాయడం జరిగినది.  Written by: Telugu christian messages page 1) ఇదిగో ప్రభువు దూత పరలోకమునుండి దిగివచ్చి, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను; అప్పుడు మహాభూకంపము కలిగెను. (మత్తయి 28:2) 2 ) ఆదివారం తెల్లవారుచుండగా మ...

యేసు క్రీస్తు సిలువ మరణం వివరములు

✝️ *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📖 👉 యేసు క్రీస్తు సిలువ మరణం వివరములను ఒక క్రమములో అర్థము చేస్కోవడానికి, అధ్యాత్మిక పరిశీలనకు ఈ సందేశం తప్పకుండా ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాము, ప్రతి ఒక్కరు తప్పకుండా చదవండి.  యేసు క్రీస్తు సిలువ మరణం గురించి ఏ సువార్తలో కూడా పూర్తిగా వ్రాయబడలేదు. ఒక్కో సువార్తలో కొద్ది కొద్ది భాగం మాత్రమే వ్రాయబడినది (ఉదా: యేసు క్రీస్తు సిలువలో పలికిన 7 మాటలు ఏ ఒక్క సువార్తలో కూడా పూర్తిగా లభించవు. 4 సువార్తలను పరిశీలిస్తే సిలువలో 7 మాటలు పలికారని తెలుస్తుంది.) యెషయా 28:13 ప్రకారం యెహోవా వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట లభించును, కనుక ఈ 4 సువార్తలను క్షుణ్ణముగా పరిశీలిస్తే యేసు క్రీస్తు సిలువ మరణ వివరములు పూర్తిగా తెలుస్తాయి.   ఈ 4 సువార్తలు పరిశీలించి యేసు క్రీస్తు అప్పగింపబడిన రాత్రి నుంచి అయనను సమాధిలో పాతి పెట్టబడే వరకు జరిగిన సంఘటనలను క్రమ పద్దతిలో పొందుపరచడం జరిగినది.  ( Written by: Telugu christian messages page) ......... “యేసు క్రీస్తు అప్పగింపబడిన రాత్రి జరిగిన సంఘటనలు” .......... 1 ) యేసు క్రీస్తు తన శిష్యులతో కలిసి రొట్టెను తిని, ద్రాక్షరసమున...