ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జూన్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

క్రైస్తవుల వివాహలలో కులబేధాలు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 ✳ *క్రైస్తవుల వివాహలలో కులబేధాలు..?*...✍ *"వివాహము అన్ని విషయాలలో ఘనమైనది"*  (హెబ్రీ 13:4). 👉 *నాకు తెలిసి వివాహము నకు మించి పరిశుద్ధమైన, గొప్ప కార్యము ఇంకేమి లేదు అని నా భావన,*  👉ఈ విషయం బైబిల్ స్వయముగా చెప్తోంది.  ఈ వివాహము మనం కూడా బంధువులు, అందరిని పిలిచి ఘనంగా చేస్తాము. *వివాహం అతి పరిశుద్ధమైనది.*   ♻ దేవుడైన యెహోవా వివాహం చేయిస్తే (మత్తయి19:6),  ♻ యేసు క్రీస్తు స్వయముగా వివాహానికి ఆహ్వానించబడ్డాడు (యోహాను 2:1).  👉క్రీస్తు తన మొదట సూచక క్రియ వివాహము దగ్గరే చేసారు.  *ఏక శరీరులుగా చేసాడు*  (అది 2:24). 👉 యేసు ఈ లోకమునకు వచ్చే సమయానికి లోకంలో..   ✳ *కులబేధాలు తీవ్రస్ధాయిలో ఉన్నాయి.* ✳ *జాతి వైషమ్యాలు ఉన్నాయి.* 🔺 రోమీయులే ప్రధమ పౌరులుగా ఉండేవారు. (అపో 22:26-29, అపో16:38) 🔺తరువాత యూదులు, 🔺ఆ తరువాత అన్యులు, 🔺సమరయులు,  🔺సుంకరులు,  🔺పాపులు ఉండేవారు. 👉 భాషా భేధంలు ఉన్నాయి. (అపో 6:1) 👉 దేశవిబేధాలు ఉన్నాయి. (రోమా10:12, కొల3:11) 👉 సున్నతిగలవారమని, సున్నతిలేని వారనే విబేధాలు ఉన్నాయి.  ...

పాముల ఆహారం మన్నేనా?

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 🐍 *"పాముల ఆహారం మన్నేనా?"*💠    అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడినదానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నియు మన్ను తిందువు. '' [పాములు మన్ను తినవు. చచ్చిపోయేలోగా మనము ధూళి రేణువులను తిన్నట్లే అవి కూడ తింటే తినవచ్చు. అంతమాత్రాన సర్పాలకు మన్ను ఆహారం అనలేము. యెషయా 65:25 కూడ సర్పములు మన్ను తినును అంటున్నవి]         👉    *జవాబుః*  దైవ స్వహస్తాలతో రూపించబడి దైవత్వముతో నింపబడి పరిశుద్ధులైన నరులను అపరిశుద్ధమైన వాక్కులతో మోసగించి వారిని పెడదారి పట్టించి మరణ మార్గములకు నడిపించి మరణ పాపులుగా చేసింది సర్పము. ఈ విధముగా దైవ సంభూతులైన నరజంటను శాప మరణానికి దిగజార్చినందుకు ఆది 3:14 లో వలె దేవుడు తన సన్నిధిలో పాముకు విధించిన తీర్పు మనము చదువగలము. ఇది కఠిన కారాగార శిక్ష మరియు వికలాంగత్వముతో కూడిన శిక్ష.    మట్టి తినడమంటే మనుష్యుల మధ్యలో నిర్భయంగా తిరుగవలసిన సర్పము మనుష్యులకు దూరంగా ప్రాణభయముతో మట్టి పుట్టలలో నివసించుటయే. అలాగే పాములు ఏ ఆహార...

శాస్త్రవేత్తలు కనుగొన్నా విషయాలు బైబిల్ ముందే చెప్పింది

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 1️⃣ ) భూమి శూన్యంలో వ్రేలాడుతుందని కోపర్నికస్ అనే శాస్త్రవేత్త క్రీ.శ. 1475 లో కనుగొన్నాడు. ఇదే విషయాన్ని ఎన్నో విజ్ఞాన విషయములు కనుగొన్న “సర్ ఐజక్ న్యూటన్” కూడా 17వ శతాబ్దములో భూమి శూన్యంలో వ్రేలాడుతుందని నిరూపించి తెలియజేసాడు. అప్పటి నుంచి విద్యార్ధులకు భూమి శూన్యంలో వ్రేలాడుతుందని చెప్పడం ప్రారంభించారు. అయితే ఇదే విషయాన్ని “పరిశుద్ధ గ్రంధమైన బైబిలు” క్రీ.పూ. 1500 సంవత్సరాల క్రితమే “యోబు” గ్రంధములో తెలియజేసింది. 👉 శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశవిశాలమును ఆయన పరచెను శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను. (యోబు 26:7) 2️⃣ ) భూమి గుండ్రముగా ఉందని క్రీ. పూ. 3వ శతాబ్దంలో అరిస్టాటిల్ కొన్ని పరిశోధనలతో తెలియజేసినప్పటికి, కాదు బల్లపరుపుగా ఉందని మరి మరికొందరు శాస్త్రవేత్తలు క్రీ.శ. 16వ శతాబ్దము వరకు వాదిస్తూనే ఉన్నారు. ఇలాంటి వాదనలు ఉన్న సమయములో “గెలీలియో” అనే శాస్త్రవేత్త క్రీ.శ. 16వ శతాబ్దములో పలు ప్రయాసల చేత భూమి గుండ్రముగా ఉందని నిరూపించాడు. ఇదే విషయాన్ని “దైవ గ్రంధమైన బైబిలు” క్రీ.పూ. 1500 సంవత్సరాల క్రితమే  “యోబు” గ్రంధములో తెలియజేసింది. 👉 ఆయనవలన...